‘కథా నీరాజనం’ శీర్షికన, హర్షణీయం లో మొట్టమొదటి గా సంక్షిప్తీకరించిన కథ, ‘కాకులు గ్రద్దలు’
కథా రచన: సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు.
ఈ కథ వారి పాత్రల సహజ చిత్రీకరణ కు , రచనా చాతుర్యానికి ప్రతీక.
కథలో నాలుగు అంకాలు , ప్రతి అంకంలో రెండు పాత్రలు. ఏ అంకంలోని ప్రధాన పాత్రలు కూడా, మిగతా అంకాల్లోని , ప్రధాన పాత్రలను కలపకుండా , కథ గొప్పగా ముగించడం, శ్రీ నరేంద్ర గారి కథ శిల్పవిశిష్టతను మనకు తెలియజేస్తుంది.
ఈ కథ పై మా ప్రశ్నలకు, నరేంద్రగారిచ్చిన సమాధానాలను , అంతేకాకుండా నరేంద్ర గారి, రచనలగురించి, రచనా ప్రక్రియ గురించి తెలుసుకోవాలంటే, వారితో మేము జరిపిన పూర్తి ఇంటర్వ్యూ , హర్షణీయం లో క్రింది లింక్ ద్వారా వినవచ్చు.
ఇతర వివరాలు:
‘కాకులు గ్రద్దలు’ అనే కథ శ్రీ నరేంద్ర గారి ‘నాలుగు కాళ్ళ మంటపం’ అనే కథా సంకలనం నించి సంగ్రహించ బడింది.
ఈ పుస్తకం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. (https://www.facebook.com/AnvikshikiPublishers/)
ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.
లేదా ‘నవోదయ’ సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.
నవోదయ బుక్ హౌస్
3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్
ఫోన్ నెంబర్: 090004 13413
BGM Credits:
Mounaragam Theme – Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)
చాలా చక్కని కథ… పాత్రలు మన జీవితంలో మనం చూసే మనుషుల వలె వున్నారు అనే ఫీలింగ్ కలిగింది.
మెచ్చుకోండిమెచ్చుకోండి